News
మంత్రి నకిలీ పీఏ అరెస్ట్
హుజూర్ నగర్లో మంత్రి పీఏ అంటూ పలువురి నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న నరేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిమెంటు పరిశ్రమలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాన౦టూ ప్రజల్ని మోసం చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు పేరుతో అతడి వద్ద ఉన్న నకిలీ లెటర్ హెడ్స్ పోలీసులు స్వాధీన౦ చేసుకున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








